Share News

వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:52 PM

వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రధాన విజయరాం ఆరో పించారు. వలంటీర్ల వ్యవస్థకు తమ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎన్నికల పనుల కు వలంటీర్లను వాడుకుని బలిపశువులను చేస్తున్నారన్నారు. ఈసీ నియమా వళిప్రకారం ప్రభుత్వోద్యోగులే పింఛన్లు పంపిణీచేయాలని కోరారు.కార్యక్ర మం లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు పాల్గొన్నారు.

వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు

అరసవల్లి:వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రధాన విజయరాం ఆరో పించారు. వలంటీర్ల వ్యవస్థకు తమ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఎన్నికల పనుల కు వలంటీర్లను వాడుకుని బలిపశువులను చేస్తున్నారన్నారు. ఈసీ నియమా వళిప్రకారం ప్రభుత్వోద్యోగులే పింఛన్లు పంపిణీచేయాలని కోరారు.కార్యక్ర మం లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:52 PM