Share News

నీలమణి దుర్గ ఆలయ హుండీ లెక్కింపు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:02 AM

ff

నీలమణి దుర్గ ఆలయ హుండీ లెక్కింపు

పాతపట్నం: పాతపట్నంలోని నీలమణిదుర్గఆలయానికి 55రోజులకు రూ3,98,599 ఆదాయం లభించినట్లు ఈవో వాసుదేవరావు తెలిపారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయప్రతినిధి జీవీబీఎస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలోఆలయంలోని ధర్మహుండీలను సోమవారం లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తల మం డలి చైర్మన్‌ నూలు ఈశ్వరరావు, సభ్యులు సవిరిగాన కృష్ణారావు, నేతాజి, అర్చకులు రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:02 AM