Share News

7న జిల్లాకు లోకేశ్‌ రాక

ABN , Publish Date - May 03 , 2024 | 12:10 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 7న శ్రీకాకుళం రానున్నారు.

7న జిల్లాకు లోకేశ్‌ రాక

- శ్రీకాకుళంలో యువగళం సభకు ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 7న శ్రీకాకుళం రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళంలో యువగళం సభ నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు సభ జరగనుంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Updated Date - May 03 , 2024 | 12:10 AM