ప్రజల ఆస్తుల తాకట్టుకు జగన్ సిద్ధం: కూన
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:51 PM
రాష్ట్రంలో ఐదేళ్లు చేతకానిపాలనతో ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టిన సైకో సీఎం జగన్రెడ్డి, మళ్లీ వస్తే ప్రజల ఆస్తులన్నీ తనఖా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని టీడీపీ జిల్లాఅధ్యక్షుడు కూనరవికుమార్ ఆరోపించారు. ఇసుకలపాలెం, సుబ్బపేట, పెద్దవెంకటాపురంలో టీడీపీ నాయకుడు పల్లిసురేష్ ఆధ్వర్యంలో సూపర్సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవతలహాబాద్ చెరువు వద్ద పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన కన్వీనర్లు పి.సూరపునాయుడు, పి.రామ్మోహన్, నాయకులు శివ్వాల సూర్యనారాయణ, రాంబాబు, సిద్దార్థ, టి.సురేంద్ర, ఈశ్వరరావు పాల్గొన్నారు.
![ప్రజల ఆస్తుల తాకట్టుకు జగన్ సిద్ధం: కూన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సరుబుజ్జిలి:రాష్ట్రంలో ఐదేళ్లు చేతకానిపాలనతో ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టిన సైకో సీఎం జగన్రెడ్డి, మళ్లీ వస్తే ప్రజల ఆస్తులన్నీ తనఖా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని టీడీపీ జిల్లాఅధ్యక్షుడు కూనరవికుమార్ ఆరోపించారు. ఇసుకలపాలెం, సుబ్బపేట, పెద్దవెంకటాపురంలో టీడీపీ నాయకుడు పల్లిసురేష్ ఆధ్వర్యంలో సూపర్సిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవతలహాబాద్ చెరువు వద్ద పనులు చేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన కన్వీనర్లు పి.సూరపునాయుడు, పి.రామ్మోహన్, నాయకులు శివ్వాల సూర్యనారాయణ, రాంబాబు, సిద్దార్థ, టి.సురేంద్ర, ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఫబూర్జ: కురిమిపేట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరా యి. వీరికి ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కూన రవికుమార్ ఆహ్వా నించారు. వైసీపీ నాయకులు గుండు సతీష, దుర్గా ప్రసాద్, గణపతి, రమేష్, జనార్దన్, హరి, దుర్గారావు, తులసి, సాయిరాం, తదితరులు చేరారు.