Share News

ఆదాయ పన్ను వివరాలను సమర్పించాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:49 PM

ఉపాధ్యాయులు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను సం బందించిన ఫారం-16తో పాటు పూర్తి వివరాలను ఫిబ్రవరి 15లోగా ఎమ్మార్సీకి అందజేయాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదాయప న్ను వివరాలను సేకరించేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. సకాలంలో అందిస్తే ఫిబ్రవరికి సంబందించిన జీతాలను సకాలంలో విడుదల అవుతాయని తెలిపారు.సకాలంలో ఉపాధ్యాయులు స్పందించిన ఫారం-16తోపాటు పూర్తి వివరాలకు సంబందించిన నాలుగు సెట్లను సమర్పించాలని సూచించారు.

ఆదాయ పన్ను వివరాలను సమర్పించాలి

నరసన్నపేట:ఉపాధ్యాయులు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను సం బందించిన ఫారం-16తో పాటు పూర్తి వివరాలను ఫిబ్రవరి 15లోగా ఎమ్మార్సీకి అందజేయాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదాయప న్ను వివరాలను సేకరించేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. సకాలంలో అందిస్తే ఫిబ్రవరికి సంబందించిన జీతాలను సకాలంలో విడుదల అవుతాయని తెలిపారు.సకాలంలో ఉపాధ్యాయులు స్పందించిన ఫారం-16తోపాటు పూర్తి వివరాలకు సంబందించిన నాలుగు సెట్లను సమర్పించాలని సూచించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:49 PM