Share News

చంద్రబాబుతోనే అభివృద్ధి: బేబీనాయన

ABN , Publish Date - May 03 , 2024 | 12:09 AM

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్య మంత్రి అయితేనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని బొబ్బిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బేబీనాయన తెలి పారు. గురువారం ఇట్లామామిడిపల్లి, సోంపురం, చింతలవలస, మర్రివలసల్లో ఎన్నికల శంఖారావంసభలు నిర్వహించారు. కాగా ఇట్లామామిడిపల్లికి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనా యుడు, చింతల రామకృష్ణ, మడక తిరుపతిరావు పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి: బేబీనాయన

రామభద్రపురం: రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్య మంత్రి అయితేనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని బొబ్బిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బేబీనాయన తెలి పారు. గురువారం ఇట్లామామిడిపల్లి, సోంపురం, చింతలవలస, మర్రివలసల్లో ఎన్నికల శంఖారావంసభలు నిర్వహించారు. కాగా ఇట్లామామిడిపల్లికి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనా యుడు, చింతల రామకృష్ణ, మడక తిరుపతిరావు పాల్గొన్నారు.

ఫ బాడంగి: ఎరుకులపాకలు, లక్మీపురంల్లో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ పాలవలస గౌరి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పాలవలస పార్వతి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:09 AM