Share News

కూటమి గెలుపుతోనే అభివృద్ధి: కలిశెట్టి

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:22 PM

టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కూటమి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీఅభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మె ల్యే అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం ఎచ్చెర్లమండలంలోని ఎస్‌ఎస్‌ఆర్‌పురంలోజయహో బీసీకార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీజిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరినారాయణమూర్తి, ఎచ్చెర్ల, జి.సిగడాం మం డలాల టీడీపీఅధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, కుమరాపురవి, నాయకులు గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనేశ్వరావు, బోరశ్రీనివాసరావు, బల్లాడఅరుణ, గాలి వెం కటరెడ్డి, అల్లుపల్లిరాంబాబు, గట్టెం శివరామ్‌, అన్నంనాయుడు పాల్గొన్నారు.

 కూటమి గెలుపుతోనే అభివృద్ధి: కలిశెట్టి
జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నఅప్పలనాయుడు, ఈశ్వరరావు :

రణస్థలం: టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కూటమి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీఅభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మె ల్యే అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం ఎచ్చెర్లమండలంలోని ఎస్‌ఎస్‌ఆర్‌పురంలోజయహో బీసీకార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీజిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరినారాయణమూర్తి, ఎచ్చెర్ల, జి.సిగడాం మం డలాల టీడీపీఅధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, కుమరాపురవి, నాయకులు గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనేశ్వరావు, బోరశ్రీనివాసరావు, బల్లాడఅరుణ, గాలి వెం కటరెడ్డి, అల్లుపల్లిరాంబాబు, గట్టెం శివరామ్‌, అన్నంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:22 PM