Share News

కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:25 PM

వంశధార నదీ తీరాన పల్లిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

కోదండరాముని విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం

పల్లిపేట(పోలాకి): వంశధార నదీ తీరాన పల్లిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్‌ విజ్ఞాపనం, రక్షాసూత్ర ధారణ, మండలారాధన, అగ్ని మథనం తదితర కార్యక్రమాలు చేపటా ్టరు. చామర్తి సత్యశ్రీధరాచార్యులు, చామర్తి శ్రీనివాసాచార్యులు, మావు డూరి గురునాథ శర్మ పర్యవేక్షణలో 16 మంది రుత్వికులు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:25 PM