ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఏఎంవో
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:56 PM
ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ఎస్ఏ ఏఎంవో గుంట లక్ష్మీనా రాయణ తెలిపారు. మంగళవారం మెళియాపుట్టిలోని కేజీబీవీని తనిఖీచేశారు. విద్యార్థినులకు సబ్జెక్టులపై ఏ మేరకు అవగాహన ఉందో అడిగితెలుసుకున్నారు. సమావేశంలో ఎంఈవోలు దేవేంద్రరావు, పద్మనాభం, ప్రిన్సిపాల్ రమ్య పాల్గొన్నారు.
![ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఏఎంవో](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మెళియాపుట్టి: ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ఎస్ఏ ఏఎంవో గుంట లక్ష్మీనా రాయణ తెలిపారు. మంగళవారం మెళియాపుట్టిలోని కేజీబీవీని తనిఖీచేశారు. విద్యార్థినులకు సబ్జెక్టులపై ఏ మేరకు అవగాహన ఉందో అడిగితెలుసుకున్నారు. సమావేశంలో ఎంఈవోలు దేవేంద్రరావు, పద్మనాభం, ప్రిన్సిపాల్ రమ్య పాల్గొన్నారు.