కూటమిని ఆశీర్వదించాలి: రవికుమార్
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:18 PM
వైసీపీ విముక్తి రాష్ట్రం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని టీడీపీ ఆమదాలవలస నియోజ కవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ కోరారు. ఆదివారం మండలంలోని కనుగులవలస, తమ్మయ్యపేట, కంచరాపువానిపేట, కలివరంల్లో టీడీపీ మండ లాధ్యక్షుడు నూకరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.బీజేపీ, జనసేన కన్వీనర్లు సూరపునాయుడు, రామ్మోహన్తో కలిసి రవికుమార్ ఇంటింటా ప్రచా రం నిర్వహించారు.సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలస పంచాయతీకి చెం దిన వైసీపీ వార్డు సభ్యుడు సురవరపు అప్పారావు టీడీపీలో చేరారు. ఈమేరకు కనుగులవలసలో కూన రవికుమార్ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్ర మంలో టీడీపీనాయకులు తమ్మినేని విద్యాసాగర్, మొదల వలస రమేష్, మెట్ట సుజాత, తమ్మినేని చంద్రశేఖర్, సనపల ఢిల్లీశ్వరరావు,అన్నెపు భాస్కరరావు, హ నుమంతు బాలకృష్ణ, బొడ్డేపల్లి విజయ్కుమార్, కంచరాన లోకేష్ పాల్గొన్నారు.
![కూటమిని ఆశీర్వదించాలి: రవికుమార్](https://media.andhrajyothy.com/media/2024/20240407/7_sarubujjili_6_d06e1809f2.gif)
ఆమదాలవలస/సరుబుజ్జిలి: వైసీపీ విముక్తి రాష్ట్రం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని టీడీపీ ఆమదాలవలస నియోజ కవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ కోరారు. ఆదివారం మండలంలోని కనుగులవలస, తమ్మయ్యపేట, కంచరాపువానిపేట, కలివరంల్లో టీడీపీ మండ లాధ్యక్షుడు నూకరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.బీజేపీ, జనసేన కన్వీనర్లు సూరపునాయుడు, రామ్మోహన్తో కలిసి రవికుమార్ ఇంటింటా ప్రచా రం నిర్వహించారు.సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలస పంచాయతీకి చెం దిన వైసీపీ వార్డు సభ్యుడు సురవరపు అప్పారావు టీడీపీలో చేరారు. ఈమేరకు కనుగులవలసలో కూన రవికుమార్ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్ర మంలో టీడీపీనాయకులు తమ్మినేని విద్యాసాగర్, మొదల వలస రమేష్, మెట్ట సుజాత, తమ్మినేని చంద్రశేఖర్, సనపల ఢిల్లీశ్వరరావు,అన్నెపు భాస్కరరావు, హ నుమంతు బాలకృష్ణ, బొడ్డేపల్లి విజయ్కుమార్, కంచరాన లోకేష్ పాల్గొన్నారు.