Share News

జాబ్‌మేళాలో 83 మంది ఎంపిక

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:55 PM

: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ కెరియర్‌ గైడెన్స్‌ సెల్‌, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌, విశాఖ మంగళవారం సం యుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాలో 83మంది అభ్యర్థులు అర్హత ఆధారంగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ ఎంపికైన వారికి ధ్రువ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సతీష్‌కుమార్‌, జేకేసీ కో-ఆర్డినేటర్‌ ఝాన్సీరాణి, నిర్మాణ్‌ ప్లేస్‌ మెంట్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌, అధ్యాపకులు జి.కసవయ్య, శాంత న్‌కుమార్‌, గిరీష్‌, తిరుమల, సీహెచ్‌.భవానీ పాల్గొన్నారు.

జాబ్‌మేళాలో 83 మంది ఎంపిక

టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ కెరియర్‌ గైడెన్స్‌ సెల్‌, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌, విశాఖ మంగళవారం సం యుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాలో 83మంది అభ్యర్థులు అర్హత ఆధారంగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ ఎంపికైన వారికి ధ్రువ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సతీష్‌కుమార్‌, జేకేసీ కో-ఆర్డినేటర్‌ ఝాన్సీరాణి, నిర్మాణ్‌ ప్లేస్‌ మెంట్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌, అధ్యాపకులు జి.కసవయ్య, శాంత న్‌కుమార్‌, గిరీష్‌, తిరుమల, సీహెచ్‌.భవానీ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:55 PM