Share News

26 మద్యం సీసాలు స్వాధీనం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:50 PM

స్థానిక రైల్వేగేట్‌ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ యాశిన్‌ తెలిపారు.

26 మద్యం సీసాలు స్వాధీనం

పాతపట్నం: స్థానిక రైల్వేగేట్‌ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ యాశిన్‌ తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:50 PM