26 మద్యం సీసాలు స్వాధీనం
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:50 PM
స్థానిక రైల్వేగేట్ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ యాశిన్ తెలిపారు.
![26 మద్యం సీసాలు స్వాధీనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాతపట్నం: స్థానిక రైల్వేగేట్ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ యాశిన్ తెలిపారు.