22న ఒడియా కళాకారుల సమ్మేళన్
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:57 PM
బుడార్సింగి గ్రామంలో ఈనెల 22న ఆంధ్రప్రదేశ్ ఒడియా కళాకారుల మహా సంఘం ఆధ్వర్యంలో ఒడియా కళా సమ్మేళన్ నిర్వహిస్తున్నామని ఆ సంఘ సభ్యులు డాక్టర్ నల్ల తిరుపతి, అశోక్ కుమార్సాహు, కుమార్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
![22న ఒడియా కళాకారుల సమ్మేళన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మందస: బుడార్సింగి గ్రామంలో ఈనెల 22న ఆంధ్రప్రదేశ్ ఒడియా కళాకారుల మహా సంఘం ఆధ్వర్యంలో ఒడియా కళా సమ్మేళన్ నిర్వహిస్తున్నామని ఆ సంఘ సభ్యులు డాక్టర్ నల్ల తిరుపతి, అశోక్ కుమార్సాహు, కుమార్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ వర్ష్ అయోధ్యలో ఈనెల 22న శ్రీరామ ప్రతిమ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుడార్సింగి రామమందిరం ఆవరణలో రామతారక మం త్ర జపం, హోమం, ఆధ్యాత్మిక కళా ప్రదర్శనలు ఒడియా కళాకా రులతో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తమ ఒడియా కళాకారులకు సన్మానం చేయనున్నామన్నారు.