మాగుంటను కలిసిన టీడీపీ నాయకులు
ABN , Publish Date - Jun 03 , 2024 | 11:02 PM
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ మండల నాయకులు సోమవారం ఒంగోలులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ని మ్మకాయల సుబ్బారెడ్డి, కొత్తం రఘునాదరెడ్డి, శృంగారపు నాగసుబ్బారెడ్డి, శృం గారపు రామసుబ్బారెడ్డి తదితరులు
![మాగుంటను కలిసిన టీడీపీ నాయకులు](https://media.andhrajyothy.com/media/2024/20240603/2_4d9214007c.gif)
దొనకొండ, జూన్ 3: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ మండల నాయకులు సోమవారం ఒంగోలులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ని మ్మకాయల సుబ్బారెడ్డి, కొత్తం రఘునాదరెడ్డి, శృంగారపు నాగసుబ్బారెడ్డి, శృం గారపు రామసుబ్బారెడ్డి తదితరులు మాగుంటను కలిసి మంగళవారం వెలువ డే ఎన్నికల ఫలితాల్లో ఒంగోలు ఎంపీగా విజయం ఖాయమని వివరిస్తూ శా లువా వేసి, పూలబొకే అందించి అభినందించారు.