Share News

కూటమి అభ్యర్థి లక్ష్మి తరుపున నామినేషన్‌ దాఖలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:11 PM

టీడీపీ కూటమి అ భ్యర్థి డాక్టర్‌ గొట్టిపా టి లక్ష్మి తరుపున ద ర్శి అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శుక్రవా రం నామినేషన్‌ దా ఖలు చేశారు. దర్శి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావుకు నా మినేషన్‌ పత్రాలు అందజేశారు.

కూటమి అభ్యర్థి లక్ష్మి తరుపున నామినేషన్‌ దాఖలు
కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తరుపున నామినేషన్‌ దాఖలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాపారావు

దర్శి, ఏప్రిల్‌ 19: టీడీపీ కూటమి అ భ్యర్థి డాక్టర్‌ గొట్టిపా టి లక్ష్మి తరుపున ద ర్శి అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శుక్రవా రం నామినేషన్‌ దా ఖలు చేశారు. దర్శి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావుకు నా మినేషన్‌ పత్రాలు అందజేశారు. మంచి ముహూర్తం అనే ఉద్దేశంతో ఈరోజు సాదా సీదాగా నామినేషన్‌ వేశారు. ఈనెల 22న నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ ర్యాలీతో అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మరో నామినేసన్‌ దాఖలు చేస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, సంగా తిరుపతిరావు, వీరపనేని రంగ, ముప్పరాజు రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:11 PM