Share News

లోకే్‌షను కలిసిన కొండయ్య

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:01 PM

చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గురువారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకే్‌షను ఆయన నివాసంలో కలిశారు. కొండయ్య తన కుమారులు గౌరీ అమర్‌నాథ్‌, మహేంధ్రనాథ్‌లతో కలసి లోకే్‌షను కలిశారు.

లోకే్‌షను కలిసిన కొండయ్య
లోకే్‌షకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే కొండయ్య, ఆయన కుమారులు

లోకే్‌షను కలిసిన కొండయ్య

చీరాల, జూన్‌ 6 : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గురువారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకే్‌షను ఆయన నివాసంలో కలిశారు. కొండయ్య తన కుమారులు గౌరీ అమర్‌నాథ్‌, మహేంధ్రనాథ్‌లతో కలసి లోకే్‌షను కలిశారు. లోకే్‌షను జీడిప్పు దండతో సత్కరించారు. ఈ సందర్భంగా వారి మధ్య కొంతసేపు రాజకీయ సంభాషణ జరిగింది.

Updated Date - Jun 06 , 2024 | 11:01 PM