ఎమ్మెల్యేగా ధ్రువీకరణపత్రం అందుకున్న కొండయ్య
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:01 AM
టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య తన కుమారులు గౌరీఅమర్నాథ్, మహేంద్రనాథ్లతో కలసి మంగళవారం రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్యే గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు అననంతరం ఆర్వో నిబంధనల మేరకు కొండయ్యకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
![ఎమ్మెల్యేగా ధ్రువీకరణపత్రం అందుకున్న కొండయ్య](https://media.andhrajyothy.com/media/2024/20240604/1_261dc9585c.gif)
చీరాల, జూన్ 4 : టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య తన కుమారులు గౌరీఅమర్నాథ్, మహేంద్రనాథ్లతో కలసి మంగళవారం రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్యే గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు అననంతరం ఆర్వో నిబంధనల మేరకు కొండయ్యకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ తన గెలుపునకు, కూటమి గెలుపు కృషి చేసిన, సహకరించిన పార్టీల శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.