Share News

ఎడ్ల బండిపై ఏలూరి ప్రచారం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:12 AM

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గ్రామీణవాతావరణం తరహాలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎడ్ల బండిపై ఏలూరి ప్రచారం

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గ్రామీణవాతావరణం తరహాలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కుంకలమర్రులో శుక్రవారం ఎడ్ల బండిపై ఎన్నికల ప్రచారం చేశారు. రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున తరలివచ్చి ఏలూరికి నీరాజనాలు పలికారు. ఎడ్ల బండిపై గ్రామమంతా తిరుగుతూ ఏలూరి వినూత్నంగా చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. అన్నదాతల సంక్షేమమే టీడీపీ కూటమి లక్ష్యమని ఏలూరి రైతులనుద్దేశించి ప్రసగించారు. - పర్చూరు

Updated Date - Apr 27 , 2024 | 12:12 AM