Share News

న్యాయం చేయండి సారూ..!

ABN , Publish Date - May 19 , 2024 | 11:45 PM

తనకు పోలీసులే అన్యా యం చేశారని, న్యాయం చే యాలని ఎస్పీ గరుడ్‌ సు మిత్‌ వద్ద బాధితుడు వా పోయాడు.

న్యాయం చేయండి సారూ..!

స్పీకి మొరపెట్టుకున్న బాధితుడు

ఒంగోలు (క్రైం), జూన్‌ 5 : తనకు పోలీసులే అన్యా యం చేశారని, న్యాయం చే యాలని ఎస్పీ గరుడ్‌ సు మిత్‌ వద్ద బాధితుడు వా పోయాడు. ఆదివారం సా యంత్రం స్థానిక సాగర్‌ సెంటర్‌లో మాక్‌ డ్రిల్‌ జరు గుతున్న సందర్భంగా విను కొండ సుబ్బయ్య అనే బాధి తుడు ప్లకార్డు పట్టుకొని ప్ర త్యక్షమయ్యాడు. ఈ సం దర్భంగా ఆయన ఎస్పీ వద్దకు వెళ్లి 2021లో కనిగిరి పొలీసులు తనకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. టిం బర్‌ డిపోను లీజుకు తీసుకొని నడుపుతుండగా యజమానికి మద్దతుగా పోలీ సులు వ్యవహరించారని, ఇప్పు డైనా తనకు న్యాయం చేయాలని సుబ్బయ్య కోరా రు. పరిశీలించి న్యాయం చేస్తా నని ఎస్పీ హామీ ఇచ్చారు.

Updated Date - May 19 , 2024 | 11:45 PM