Share News

వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వలంటీర్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:37 PM

ఎ న్నికల కార్యక్రమాల్లో వలంటీర్‌లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘంఆదేశించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైసీపీ నేతల అండదండలు ఉన్నందున తమకేమి కాదన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు.

వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వలంటీర్‌
వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వలంటీర్‌ రాజారెడ్డి

తాళ్లూరు, ఏప్రిల్‌ 18: ఎ న్నికల కార్యక్రమాల్లో వలంటీర్‌లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘంఆదేశించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైసీపీ నేతల అండదండలు ఉన్నందున తమకేమి కాదన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో గురువారం బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా బొద్దికూరపాడుకు చెందిన వలంటీర్‌ కె.రాజారెడ్డి గ్రామ వైసీపీ నేతలు నిర్వహించిన ర్యాలీ పాల్గొని దర్శికి వెళ్లారు.

Updated Date - Apr 18 , 2024 | 11:37 PM