Share News

ఆటోకు నిప్పు

ABN , Publish Date - Jan 28 , 2024 | 09:59 PM

మండలంలోని వరికుంటపాడులో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆటో దగ్ధమయింది. బాధితుడు రామయ్య కథనం మేరకు, ఆటోను ఇంటి ముందు పార్కింగ్‌ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిం

ఆటోకు నిప్పు
1ఎ సాగరం 28 : మంటల్లో కాలిన ఆటో

అనంతసాగరం, జనవరి 28: మండలంలోని వరికుంటపాడులో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆటో దగ్ధమయింది. బాధితుడు రామయ్య కథనం మేరకు, ఆటోను ఇంటి ముందు పార్కింగ్‌ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిందన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆత్మకూరు సీఐ వేణు, ఎస్‌ఐ సూర్యప్రకాష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశామని త్వరలో నిందితులను పట్టుకొంటామని వారు తెలిపారు.

-----------------------------------

Updated Date - Jan 28 , 2024 | 09:59 PM