విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , Publish Date - May 31 , 2024 | 12:45 AM
మండలంలోని కంబంధహల్ గ్రామానికి చెందిన వీరసోముడు పెద్దకుమారుడు రవీంద్ర గురువారం తమ పొలానికి ట్రాక్టర్లో ఎరువు తీసుకెళ్తుండగా ట్రాక్టరకు ఉన్న గడ్డపార పొలంలోని విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుత్ షాక్కు గుర య్యాడు.
![విద్యుదాఘాతంతో యువకుడి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సి.బెళగల్, మే 30: మండలంలోని కంబంధహల్ గ్రామానికి చెందిన వీరసోముడు పెద్దకుమారుడు రవీంద్ర గురువారం తమ పొలానికి ట్రాక్టర్లో ఎరువు తీసుకెళ్తుండగా ట్రాక్టరకు ఉన్న గడ్డపార పొలంలోని విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుత్ షాక్కు గుర య్యాడు. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.