బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు
ABN , Publish Date - May 08 , 2024 | 12:45 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు జరిగాయి.
![బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు](https://media.andhrajyothy.com/media/2024/20240504/06_slm_2f_3709373ddb.gif)
శ్రీశైలం, మే 7: శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు జరిగాయి. మంగళవారం అమా వాస్యను పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు బయలు వీరభద్ర స్వామికి అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పార్చనలు నిర్వహిం చారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి, శనగల బసవయ్యకు విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు.