Share News

బియ్యం స్వాధీనం

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:09 AM

మిడుతూరు బ్రహ్మం గారి మఠం దగ్గర అక్రమంగా తరలి స్తున్న పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌ ప్రకారం మిడు తూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

బియ్యం స్వాధీనం

మిడుతూరు, జూన్‌ 9: మిడుతూరు బ్రహ్మం గారి మఠం దగ్గర అక్రమంగా తరలి స్తున్న పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌ ప్రకారం మిడు తూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు నుంచి మిడుతూరు మీదుగా నందికొట్కూరుకు 51 పీడీఎస్‌ బియ్యం బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో కిట్టు అను వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 12:09 AM