కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:23 AM
నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
![కమనీయం.. లక్ష్మీనృసింహస్వామి కల్యాణం](https://media.andhrajyothy.com/media/2024/20240313/21ndl_cultural1af_9c18186497.gif)
నంద్యాల (కల్చరల్), మార్చి 21: నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో వెలసిన మహాజ్వాల సుదర్శన లక్ష్మీనృసింహ ధర్మపీఠంలో గురువారం లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నరసింహయ్య, భక్తులు సుబ్బారావు, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.