Share News

‘సమాచారం ఇవ్వండి’

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:42 PM

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రజలు 6300633826కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్‌ పరిశీలనాధికారి హిమాన్ష్‌ శంకర్‌ త్రివేది సూచించారు.

‘సమాచారం ఇవ్వండి’

నంద్యాల క్రైం, ఏప్రిల్‌ 26: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రజలు 6300633826కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎన్నికల ప్రత్యేక పోలీస్‌ పరిశీలనాధికారి హిమాన్ష్‌ శంకర్‌ త్రివేది సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి నగదు, బంగారం, మద్యం ఇతరత్రా వస్తువులను పంపిణీ జరిగినా, అక్ర మంగా రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 11:42 PM