Share News

శాశ్వత అన్నదాన పథకానికి విరాళం

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:49 PM

శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహి స్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ఆదివారం కర్ణాటక రాష్ట్రం, సింధ నూరుకు చెందిన శర్వారి దేవిరెడ్డి అనే భక్తుడు రూ. 1,11,111 విరాళంగా అందజేశారు.

శాశ్వత అన్నదాన పథకానికి విరాళం
భక్తుడికి స్వామి, అమ్మవార్ల చిత్ర పటాన్ని అందజేస్తున్న ఏఈవో

శ్రీశైలం, జూన్‌ 2: శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహి స్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ఆదివారం కర్ణాటక రాష్ట్రం, సింధ నూరుకు చెందిన శర్వారి దేవిరెడ్డి అనే భక్తుడు రూ. 1,11,111 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవ స్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర్‌ ప్రసాద్‌కు అందజేశారు. దేవస్థానం అధికారులు భక్తుడికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

Updated Date - Jun 02 , 2024 | 11:49 PM