శాశ్వత అన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:49 PM
శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహి స్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ఆదివారం కర్ణాటక రాష్ట్రం, సింధ నూరుకు చెందిన శర్వారి దేవిరెడ్డి అనే భక్తుడు రూ. 1,11,111 విరాళంగా అందజేశారు.
![శాశ్వత అన్నదాన పథకానికి విరాళం](https://media.andhrajyothy.com/media/2024/20240530/02_slm_4f_6c1686432c.gif)
శ్రీశైలం, జూన్ 2: శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహి స్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ఆదివారం కర్ణాటక రాష్ట్రం, సింధ నూరుకు చెందిన శర్వారి దేవిరెడ్డి అనే భక్తుడు రూ. 1,11,111 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవ స్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర్ ప్రసాద్కు అందజేశారు. దేవస్థానం అధికారులు భక్తుడికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.