Share News

శివస్వాముల అన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:12 AM

ఆత్మకూరు పట్టణంలోని అంబా సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిఏటా శివస్వాములకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు.

శివస్వాముల అన్నదానానికి రూ.లక్ష విరాళం

ఆత్మకూరు, ఫిబ్రవరి 26: ఆత్మకూరు పట్టణంలోని అంబా సిద్ధేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిఏటా శివస్వాములకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఇటీవల ఆలయ కమిటీ వారు మాజీ ఎమ్మెల్యే బుడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో అన్నదాన కార్యక్రమానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం టీడీపీ నాయకులు ముత్యాల శ్రీనివాసులు ద్వారా ఆలయ కమిటీ వారికి రూ.లక్షను అందజేశారు.

Updated Date - Feb 27 , 2024 | 12:12 AM