కుట్టు మిషన్ల పంపిణీ
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:28 AM
నంద్యాల భద్రావతీభావనాఋషి ఆలయంలో ఆదివారం కర్నూలు జిల్లా పద్మాశాలి సంఘం అధ్యక్షుడు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య నిర్వహణలో పద్మశాలీయ కులానికి చెందిన పేద మహిళలు 50 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
![కుట్టు మిషన్ల పంపిణీ](https://media.andhrajyothy.com/media/2024/20240224/25_ndl_cultural3f_53333eff63.gif)
నంద్యాల (కల్చరల్), ఫిబ్రవరి 25: నంద్యాల భద్రావతీభావనాఋషి ఆలయంలో ఆదివారం కర్నూలు జిల్లా పద్మాశాలి సంఘం అధ్యక్షుడు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య నిర్వహణలో పద్మశాలీయ కులానికి చెందిన పేద మహిళలు 50 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భీమనపల్లె పురందర్, పున్నా శేషయ్య, నంద్యాల పద్మశాలీయ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.