8న డి గ్రీ సంస్కృతం సెమిస్టర్ పరీక్ష
ABN , Publish Date - May 30 , 2024 | 11:52 PM
జూన్ 8న డిగ్రీ సంస్కృతం సెమిస్టర్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి బీ.సుధీర్ ప్రేమ్కుమార్ తెలిపారు.
![8న డి గ్రీ సంస్కృతం సెమిస్టర్ పరీక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(అర్బన్), మే 30: జూన్ 8న డిగ్రీ సంస్కృతం సెమిస్టర్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి బీ.సుధీర్ ప్రేమ్కుమార్ తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు, తల్లితండ్రులు, విద్యా సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థన దృష్ట్యా డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏఓఎల్, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ రె గ్యులర్ విద్యార్థులకు 2023 అడ్మిషన్ సంస్కృతం పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష ఉంటుందని అన్నారు. ఈ రీ షెడ్యూల్ను విద్యార్థులు గమనించాలని అన్నారు.