Share News

టీడీపీ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:55 AM

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని టీడీపీ పెనమలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌ తనయుడు వెంకట్రామ్‌ అన్నారు. పార్టీ తలపెట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో సోమవారం పర్యటించి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు.

 టీడీపీ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతి
పెద ఓగిరాలలో జరిగిన శంఖారావంలో బోడె వెంకట్రామ్‌, పార్టీ నాయకులు

పెదఓగిరాల(ఉయ్యూరు), మార్చి 25 : టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని టీడీపీ పెనమలూరు ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌ తనయుడు వెంకట్రామ్‌ అన్నారు. పార్టీ తలపెట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో సోమవారం పర్యటించి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు పోతిరెడ్డి, నాగబాబు, ప్రసాదరెడ్డి, కృష్ణారెడ్డి, రవీంద్రరెడ్డి, జలీల్‌, రెహ్మాన్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:55 AM