వైసీపీకి పనిచేసిన టీడీపీ నాయకుల సస్పెన్షన్
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:01 AM
టీడీపీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని పలువురు పార్టీ నాయకులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సస్పెండ్ చేశారు. ఎ
![వైసీపీకి పనిచేసిన టీడీపీ నాయకుల సస్పెన్షన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నందిగామ, జూన్ 10: టీడీపీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని పలువురు పార్టీ నాయకులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సస్పెండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీతో అంటకాగారన్న ఆరోపణలతో నాయ కులు ఈవూరి వినోద్, గాడిపర్తి రామకృష్ణ, షేక్ గౌస్, షేక్ బాబు, షేక్ మస్తాన్ను సౌమ్య సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకట నలో తెలిపింది. మరికొందరి సమాచారం తన