మర్యాదపూర్వకంగా..
ABN , Publish Date - May 31 , 2024 | 01:07 AM
చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, జగ్గ య్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలి శారు.
![మర్యాదపూర్వకంగా..](https://media.andhrajyothy.com/media/2024/20240530/30_gkr_2_42dcd35e69.jpg)
చంద్రబాబును కలిసిన వసంత కృష్ణప్రసాద్, శ్రీరాం తాతయ్య
జి.కొండూరు/జగ్గయ్యపేట, మే 30: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, జగ్గ య్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలి శారు. పుష్పగుచ్చమిచ్చి చంద్రబాబు క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. టీడీపీ కూటమి విజయం ఖాయమని, జూన్ 4న వచ్చే ఫలితాలు రాష్ట్ర చరిత్రను తిరగరాస్తాయని వారన్నారు.