Share News

కానూరు ప్రధాన రహదారి పనులకు శంకుస్థాపన

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:50 AM

తాడిగడప మునిసిపాలిటీలోని కానూ రు ప్రధాన రహదారికి రూ. 25 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శనివారం శంకుస్థాపన చేశారు. దీంతో కానూరు ప్రధాన రహదారిలో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు తొలగనున్నాయి.

 కానూరు ప్రధాన రహదారి పనులకు శంకుస్థాపన
రహదారి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

పెనమలూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తాడిగడప మునిసిపాలిటీలోని కానూ రు ప్రధాన రహదారికి రూ. 25 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శనివారం శంకుస్థాపన చేశారు. దీంతో కానూరు ప్రధాన రహదారిలో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభా కరరావు, అంగిరేకుల మురళి, దోనేపూడి రవికిరణ్‌, కోసూరి రమేష్‌, ఇమాం, మాదు రామకృష్ణ, కరిమికొండ, బన్నీ పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:50 AM