టీడీపీలో చేరికలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:44 AM
59వ డివిజన్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 100 మంది పార్టీలో చేరారు.
![టీడీపీలో చేరికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీలో చేరికలు
పాయకాపురం: 59వ డివిజన్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 100 మంది పార్టీలో చేరారు. మొగల్రాజ పురంలోని బొండా ఉమా నివాసంలో ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 61, 62 డివిజన్లకు చెందిన 50 మంది టీడీపీలో చేరారు. అజిత్సింగ్నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో బొండా ఉమా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాంబశివ రావు, పైడి శ్రీను, దాసరి ఉదయశ్రీ, కృష్ణమో హన్, వైకుంఠం పాల్గొన్నారు.