విందులో రాజకీయ సందడి
ABN , Publish Date - Feb 13 , 2024 | 11:31 PM
పట్టణంలోని కొత్తపేటలోని టీడీపీ కార్యాల యం వద్ద మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి మంగళవారం విందు ఏర్పాటు చేశారు.
రాయచోటిటౌన, ఫిబ్రవరి 13: పట్టణంలోని కొత్తపేటలోని టీడీపీ కార్యాల యం వద్ద మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి మంగళవారం విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రా యుడు, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు, పుంగనూరు టీడీపీ ఇనచార్జి చల్లా రామచంద్రారెడ్డి, స్థానిక నేత మండిపల్లి రాంప్రసాద్రెడ్డితో పాటు రాయ చోటి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారకనాఽథరెడ్డి వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నిక ల్లో రాజంపేట పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.