అరాచకపాలనకు చరమగీతం పాడుదాం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:48 PM
వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని రాయచోటి అసెంభ్లీ అభ్య ర్థి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు.
లక్కిరెడ్డిపల్లె ఏప్రిల్ 25: వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని రాయచోటి అసెంభ్లీ అభ్య ర్థి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. .గురువారం లక్కి రెడ్డిపల్లె, చింతకుంటపల్లెల్లో కార్య కర్తలను కలుసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఆరిఫుల్లా, నసీరుద్దీ న ,ఓబులేసు,గోవింద్ వెంకటేసు, పక్కీరయ్య, సంజీవరాజు, అచ్చిరాజు, ఆంజనేయులు, కాంట్రాక్టర్ రాజు, కావలి ఆంజనేయులు, బషీర్, జయచంద్రారెడ్డిపాల్గొన్నారు
రామాపురం: మండలంలోని చిట్లూరి పంచాయతీ పాలన్నగారిపల్లెకు చెందిన వైసీపీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచపల్లె ధర్మారెడ్డి, మాలపల్లె డీలర్ రమేష్ వార్డు మెంబరు రామలక్ష్ముమ్మ ఆధ్వర్యంలో వంద కుటుంభాలు వైసీపీని వీడి రాయచోటి అసెంభ్లీ అభ్యర్థి రాంప్రసాదురెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. పార్టీలో చేరినవారిలో ధర్మారెడ్డి, రెడ్డిగఫూర్, అన్వర్, ఖాసీమ్, ఖసు, సర్దార్, చాన్ బాషా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ఖాదర్బాషా, జడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి, నరసారెడ్డి, మదనమోహన్ రెడ్డి, సాయికుమారెడ్డి, సురేంద్రనాధరెడ్డి, దేవదర్శన్ రెడ్డి, చెన్నకృష్ణా రెడ్డి, యోగాంజ నేయరెడ్డి, జయరామిరెడ్డి, ప్రభాకర్, రామకృష్ణగౌడ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్లొన్నారు