Share News

వీరశివారెడ్డి చంద్రబాబును విమర్శించడం విడ్డూరం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:57 PM

పూటకో పార్టీ మార్చే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి చంద్రబాబు, పుత్తా నరిసంహారెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, కమలాపురం నాయకులు గంధం మోహన, ట క్కోలి కృష్ఱారెడ్డి విమర్శించారు.

వీరశివారెడ్డి చంద్రబాబును విమర్శించడం విడ్డూరం
విలేకరులతో మాట్లాడుతున్న హరి ప్రసాద్‌

టీడీపీ నేత హరిప్రసాద్‌

కడప (ఎడ్యుకేషన), ఏప్రిల్‌ 16 : పూటకో పార్టీ మార్చే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి చంద్రబాబు, పుత్తా నరిసంహారెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, కమలాపురం నాయకులు గంధం మోహన, ట క్కోలి కృష్ఱారెడ్డి విమర్శించారు. శనివారం కడప నగరం హరి టవర్స్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించిన వీరశివారెడ్డి, తాను టీడీప్టీలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు పెట్టి టికెట్లు కొన్నాడో చెప్పాలన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాజకకీయాల్లో గెలుపోటములు సహజమని, పుత్తా నరసింహారెడ్డి గెలిచినా ఓడినా ఒకే పార్టీలో ఉన్నాడని, నీలా పార్టీ మారలేదని, నీచ రాజకీయాలు చేయలేదని అన్నారు. పార్టీలో ఉండి కూడా పార్టీ అభ్యర్ధికి ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర వీరశివాదన్నారు. తనకు టికెట్‌ ఇస్తే మంచివాళ్లు, లేకపోతే ్ల అమ్ముకునేవాళ్లని అన డం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. వీటిని నమ్మే పరిస్థి తుల్లో కమలాపురం నియోజకవర్గ ప్రజలులేరన్నారు. కార్యక్రమంలో గన్నేపాటి మల్లేశ, గంధం ప్రసాద్‌; కృష్ణారెడ్డి, గంధం మోహన పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:57 PM