శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:05 AM
తిరుమల శ్రీవారిని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతి, రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి,

తిరుమల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతి, రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి, రాష్ట్ర మంత్రి సవిత తదితరులు శనివారం దర్శించుకున్నారు.