‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి’
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:56 AM
కోటనందూరు, మార్చి 7: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. గురువారం అల్లిపూడిలో అంకంరెడ్డి గోపి ఆధ్వ ర్యంలో మీ ఇంటికి మీదివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గా
కోటనందూరు, మార్చి 7: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. గురువారం అల్లిపూడిలో అంకంరెడ్డి గోపి ఆధ్వ ర్యంలో మీ ఇంటికి మీదివ్య కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు, యనమల శివరామకృష్ణన్, రుత్తల శ్రీనివాస్ అంకంరెడ్డిబుల్లిబాబు, రుత్తల నానాజీ, షేక్నవాబ్జానీ, పోతల సూరిబాబు, వెలగా కృస్ణారావు, డిచీంజీవిరాజు తదితరులున్నారు.
తుని రూరల్: ఎస్.అన్నవరంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యనమల శివరామకృష్ణన్, జనసేన నేత చోడిశెట్టి వెం కటేష్, మోతుకూరి వెంకటేష్, చింతమనీడి నాగ సోమరాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, పోలిశె ట్టి మార్కండేయులు, వంగలపూడి శ్రీనివాస్ ఉన్నారు.