అరాచక పాలనకు ఈ ప్రజా తీర్పు తార్కాణం
ABN , Publish Date - Jun 05 , 2024 | 01:18 AM
కాకినాడ సిటీ, జూన్ 4: గత ప్రభుత్వం చేసిన నిరంకుశ అరాచక పాలనతో పాటు విధ్వంసకర చర్యలకు ఈ ప్రజా తీర్చే తార్కాణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా ర్యదర్శి గుణ్ణం చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ విజయాన్ని తమ పార్టీ, తమ అధినాయకుడు చంద్రబాబు ముందుగా ఊహించేదన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు
![అరాచక పాలనకు ఈ ప్రజా తీర్పు తార్కాణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంద్రమౌళి
కాకినాడ సిటీ, జూన్ 4: గత ప్రభుత్వం చేసిన నిరంకుశ అరాచక పాలనతో పాటు విధ్వంసకర చర్యలకు ఈ ప్రజా తీర్చే తార్కాణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా ర్యదర్శి గుణ్ణం చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ విజయాన్ని తమ పార్టీ, తమ అధినాయకుడు చంద్రబాబు ముందుగా ఊహించేదన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమికి ప్రజలు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టార న్నారు. బీజేపీ, జనసేన పార్టీల సహకారంతో రాష్ట్రాన్ని అభి వృద్ధిపథంలో తీసుకెళ్తామ న్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్య కర్తలకు చద్రమౌళి కృతజ్ఞతలు తెలిపారు.