Share News

నేడు ‘స్పందన, డయల్‌ యువర్‌ కమిషనర్‌’

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:09 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే సమ

నేడు ‘స్పందన, డయల్‌ యువర్‌ కమిషనర్‌’

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నెంబరు 0884 2357800కు కాల్‌ చేసి తెలియజేయవచ్చని,10.30గంటల నుంచి స్పందన కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:09 AM