సానా సతీష్ను అభినందించిన నారా లోకేశ్
ABN , Publish Date - Jun 05 , 2024 | 01:20 AM
కాకినాడ సిటీ, జూన్ 4: ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సునామి సృష్టించిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఎన్నికల కో ఆర్డినేటర్ సానా సతీష్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజే
![సానా సతీష్ను అభినందించిన నారా లోకేశ్](https://media.andhrajyothy.com/media/2024/20240604/4_KKD_11_443c0f734d.gif)
కాకినాడ సిటీ, జూన్ 4: ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సునామి సృష్టించిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఎన్నికల కో ఆర్డినేటర్ సానా సతీష్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు క్లీన్ స్విప్ సాధించడం పట్ల అభినందించారు.