కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 12 , 2024 | 01:58 AM
024-25 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో జిల్లాలోని కస్తుర్భాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకోసం ఆన్లైన్లో ద రఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్ట ర్ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
![కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాకినాడ రూరల్, మార్చి11: 2024-25 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో జిల్లాలోని కస్తుర్భాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకోసం ఆన్లైన్లో ద రఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్ట ర్ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనా థలు, బడిబయట పిల్లలు, బడిమానేసిన వారు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు ప్రవేశాలకు అర్హులని, ఇతర వివరాల కు 9490886106 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు.