Share News

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:48 AM

కాకినాడ సిటీ, మార్చి 26: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజలకు, వారి ఆస్తులకు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ అరాచక అవినీతి పాలన అంతానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 24వ డివిజన్‌లో సూపర్‌సిక్స్‌ ప

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి

కాకినాడ సిటీ, మార్చి 26: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజలకు, వారి ఆస్తులకు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ అరాచక అవినీతి పాలన అంతానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 24వ డివిజన్‌లో సూపర్‌సిక్స్‌ ప థకాలను వివరిస్తూ సైకిల్‌ గుర్తుకే ఓటు వే యాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, డివిజన్‌ నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్‌, మేడిశెట్టి చిన్ని, కండివిల్లి సుశీల, తడాల సత్యనారాయణ, పిడుగు రాజేష్‌, కంటిపూడి సీతామహాలక్ష్మీ, చిం తా పేర్రాజు, కడియాల వీరవెంకట సత్యనారా యణ, కంది కృప, పాలిక సూర్యశ్రీనివాస్‌ చౌదరి, పె దపూడి ప్రసాద్‌, సాకా ప్రవీణ్‌, హరి, మార్గద ర్శి వెంకటేశ్వరరావు, బండి నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:48 AM