Share News

టోఫెల్‌ పరీక్షా విధానం పరిశీలన

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:31 AM

పెద్దాపురం, ఏప్రిల్‌ 12: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో టోఫెల్‌ పరీక్ష విధానం అమలును డీఈవో పి.రమేష్‌శుక్రవారం పరిశీలించారు. అలాగే నాడు- నేడు పనుల

టోఫెల్‌ పరీక్షా విధానం పరిశీలన
పెద్దాపురంలో పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌

పెద్దాపురం, ఏప్రిల్‌ 12: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో టోఫెల్‌ పరీక్ష విధానం అమలును డీఈవో పి.రమేష్‌శుక్రవారం పరిశీలించారు. అలాగే నాడు- నేడు పనుల ప్రగతిని ఎంఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో ప్రభాకరశర్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:31 AM