టోఫెల్ పరీక్షా విధానం పరిశీలన
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:31 AM
పెద్దాపురం, ఏప్రిల్ 12: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో టోఫెల్ పరీక్ష విధానం అమలును డీఈవో పి.రమేష్శుక్రవారం పరిశీలించారు. అలాగే నాడు- నేడు పనుల
![టోఫెల్ పరీక్షా విధానం పరిశీలన](https://media.andhrajyothy.com/media/2024/20240407/12_PDP_1_91c954c37f.gif)
పెద్దాపురం, ఏప్రిల్ 12: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో టోఫెల్ పరీక్ష విధానం అమలును డీఈవో పి.రమేష్శుక్రవారం పరిశీలించారు. అలాగే నాడు- నేడు పనుల ప్రగతిని ఎంఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో ప్రభాకరశర్మ తదితరులు ఉన్నారు.