‘వైసీపీని ఇంటికి పంపేందుకు సిద్ధం’
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:12 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఫిబ్రవరి 25: స్థానిక 12వ డివిజన్ పర్లొపేట రామాలయం వద్ద జనసేన పార్టీ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు కాండ్రేగుల సతీష్ ఆధ్వర్యంలో చెత్త పన్ను నుంచి విముక్తికై యుద్ధానికి మేము సిద్ధం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడు
![‘వైసీపీని ఇంటికి పంపేందుకు సిద్ధం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కార్పొరేషన్ (కాకినాడ), ఫిబ్రవరి 25: స్థానిక 12వ డివిజన్ పర్లొపేట రామాలయం వద్ద జనసేన పార్టీ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు కాండ్రేగుల సతీష్ ఆధ్వర్యంలో చెత్త పన్ను నుంచి విముక్తికై యుద్ధానికి మేము సిద్ధం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు జనసేన సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సరగడ రమణారెడ్డి, కుందు సతీష్, ఎస్కే జాఫర్, పొట్టి సతీష్, పొట్టి ఇంద్ర,చంతపల్లి రాము ఉన్నారు.