Share News

ఎక్సైజ్‌ అధికారుల దాడులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:04 AM

కాకినాడ క్రైం, జనవరి 27: సామర్లకోట మండలంలో సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి చెందిన గంజా గంగాధర్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న నాటునారా తయారీ కేంద్రాన్ని గుర్తించారు. 1200 లీటర్ల బెల్లం ఊ టను గుర్తించి ధ్వంసం చేసి

ఎక్సైజ్‌ అధికారుల దాడులు

కాకినాడ క్రైం, జనవరి 27: సామర్లకోట మండలంలో సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి చెందిన గంజా గంగాధర్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న నాటునారా తయారీ కేంద్రాన్ని గుర్తించారు. 1200 లీటర్ల బెల్లం ఊ టను గుర్తించి ధ్వంసం చేసి, 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కాకినాడ నార్త్‌స్టేషన్‌ అధికారులకు అప్పగించినట్లు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 12:04 AM