ఉద్యోగులకు మే 13న సెలవు
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:51 PM
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వచ్చే నెల 13న కాకినాడ జిల్లాలో ఉన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు మంజూరు చేసినట్లు కార్మికశాఖ కాకినాడ ఉప కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించారు. చట్టం ప్రకారం ఆరోజు ఓటు వేసేందు
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వచ్చే నెల 13న కాకినాడ జిల్లాలో ఉన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు మంజూరు చేసినట్లు కార్మికశాఖ కాకినాడ ఉప కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించారు. చట్టం ప్రకారం ఆరోజు ఓటు వేసేందుకు వీలుగా వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసేవారికి విధిగా సెలవు మంజూరు చేశామని తెలిపారు.