‘చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు’
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:58 AM
‘చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు’
![‘చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమలాపురం టౌన్, జనవరి 2: చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి అయితాబత్తుల ఆనందరావు పేర్కొ న్నారు. పట్టణంలోని అబ్బిరెడ్డివారి కాలనీలో మంగళవారం రచ్చబండ నిర్వహించారు. అనంతరం బాబుష్యూరిటీ- భవిష్య త్తుకు గ్యారంటీలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 పథకాలను వివరిస్తూ ఇంటింటికీ తిరిగి కరప త్రాలు పంపిణీ చేశారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, నాయకులు తిక్కిరెడ్డి నేతాజీ, అబ్బిరెడ్డి చంటి, అబ్బిరెడ్డి సీతయ్య, సుంకర కన్నయ్య, పేరూరు విజ యలక్ష్మి, కుసుమ సూర్యమోహనరావు, బత్తుల ప్రసాద్, పట్నాల రమణ, చిక్కాల వినయ్ తదితరులు పాల్గొన్నారు.